రాజకీయాలలో తన,మన,మన కుటుంభం,వీర విధయత,నమ్మిన బంటు అనే పదాలకు కాలం చెల్లి చాలా రోజులు అయింది..ఒక తల్లికి ఇద్దరు కొడుకులు పుడితే తల ఒక పార్టీలో ఉంటున్నారు....
Read moreDetailsAp విజయవాడ నగరంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ భవన్ నిర్మాణానికి ఇవాళ భూమిపూజ జరిగింది. విజయవాడ టీచర్స్ కాలనీలోని సాయిబాబా గుడి వీధిలో భవన నిర్మాణానికి ఎన్టీఆర్...
Read moreDetailsఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవల జరిగిన పరిణామాల్లో, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా నియమితులయ్యారు. ఈ నియామకం ఆయనకు మంత్రి పదవి...
Read moreDetailsదాదాపు 3 దశాబ్దాల తర్వాత ఒకే వేదికపైకి తోడల్లుళ్లు వచ్చారు. మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణ కార్యక్రమం విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో...
Read moreDetailsతెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందడంపై ప్రధాని నరేంద్రమోడీ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ఎమ్మెల్సీ...
Read moreDetailsచట్టసభల్లో మహిళలకు భాగస్వామ్యానికి కృషి చేస్తున్నాం. అంతర్జాతీయ మహిళాదినోత్సవ వేడుకల్లో మంత్రి నిమ్మల రామానాయుడు. నాడు అన్న ఎన్టిఆర్ గానీ, నేడు చంద్రబాబు నాయుడు గానీ నా...
Read moreDetailsఏనాడో బ్రిటిష్ కాలంలో ఏర్పాటైన రాష్ట్రంలోని డెల్టాల ఆధునీకరణ ద్వారానే రాష్ట్రంలోని జల వనరులను సద్వినియోగం చేసుకోగలమని, ముంపు సమస్యలను పరిష్కరించుకోగలమని మంత్రి నిమ్మల రామానాయుడు...
Read moreDetails- అది వైకాపా దుష్ప్రచారం మాత్రమే 45.72 మీటర్ల ఎత్తులోనే నిర్మించి తీరుతాం - శాసనమండలిలో మంత్రి నిమ్మల పునరుద్ఘాటన పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించే...
Read moreDetailsఆంధ్రప్రదేశ్లో ప్రతి పౌరుడు డిజిటల్ అక్షరాస్యుడిగా మారి, తద్వారా రాష్ట్రాన్ని సంపూర్ణ డిజిటల్ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని, ఆ దిశగా అధికారులు కృషి చేయాలని సీఎం...
Read moreDetailsమహా కుంభమేళాకు ధీటుగా గోదావరి పుష్కరాలు జరపాలనేది ముఖ్యమంత్రి ఆశయం -- ఇప్పటి నుంచే పక్కా ప్రణాళిక, శాఖల మధ్య సమన్వయం తో ముందుకెళ్లాలని సూచన. --...
Read moreDetails© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info
© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info