Andhra Pradesh

Get the latest Andhra Pradesh news on politics, events, and developments. Stay informed with new7Telugu's comprehensive coverage.

Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.

Modi | Pawan Kalyan | పవన్‌తో మోదీ ఏం మాట్లాడారంటే..?

రామ్ లీలా మైదానంలో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మధ్య జరిగిన సంభాషణ...

Read moreDetails

AP:పూర్తికాని ప్రాజెక్టులను జాతికి అంకితం చేసిన ఘనుడు జగన్: నిమ్మల 

పూర్తికాని ప్రాజెక్టులను జాతికి అంకితం చేసిన ఘనుడు జగన్: ఎద్దేవ చేసిన నిమ్మల -- అబద్ధాలు చెప్పడంలో ఆయన తీరు ఎనిమిదో వింత! అబద్ధాలు చెప్పడం, అభూత...

Read moreDetails

Chandra Babu :ఏపీకి భారీ కేటాయింపులు

పెద్ద ఎత్తున నష్టపోయిన ఐదు రాష్ట్రాల్లో ప్రకృతి విపత్తుల పర్యవసానం ప్రకారం కేంద్రం తాజాగా నిధులు కేటాయించింది. మొత్తం రూ.1554.99 కోట్లను కేటాయించగా, అందులో ఏపీకి భారీ...

Read moreDetails

సానుకూల వాతావరణం లో నీటి వివాదాలు పరిష్కరించుకుందాం.మంత్రి నిమ్మల

సానుకూల వాతావరణం లో చర్చించుకుందాం --- నీటి వివాదాలు పరిష్కరించుకుందాం. -- మూడు రాష్ట్రాల జల వనరుల శాఖ మంత్రుల ఏకాభిప్రాయం. కేంద్ర జలశక్తి సంఘం ఆధ్వర్యంలోని...

Read moreDetails

Airport:దేశంలో పెరుగుతున్న విమాన ప్రయాణికులు

ఆంధ్రప్రదేశ్‌లో ఏడు కొత్త విమానాశ్రయాలను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయాన్ని ప్రకటించారు. ఏపీలో ఇప్పటికే విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, కడప,...

Read moreDetails

Minister Ramanaidu:పోలవరంతో రాష్ట్రం దశ, దిశ మారుతాయి మంత్రి నిమ్మల

• నదుల అనుసంధానం ద్వారానే సిరిసంపదలు . • సమర్ధ నీటి వినియోగంతోనే రాష్ట్రం సస్యశ్యామలం. • అఖిల భారత ఇరిగేషన్ మంత్రుల సమావేశంలో మంత్రి నిమ్మల....

Read moreDetails

 Kollu Ravindra: సత్యవర్ధన్ కిడ్నాప్ పై హాట్ కామెంట్స్

దళిత యువకుడు సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసిన కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ కావడం తెలిసిందే. ఈ అంశంలో టీడీపీ, వైసీపీ నేతల...

Read moreDetails

 CM CHANDRABABU :తిరుపతిలో టెంపుల్‌ ఎక్స్‌పో

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతిలో అంతర్జాతీయ దేవాలయాల సదస్సును ప్రారంభించారు. ఈ దేవాలయాల మహాకుంభ్ సమావేశం మూడు రోజుల పాటు జరగనుంది. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా...

Read moreDetails

Ap: వాటర్ విజన్ @2047 పై రాష్ట్రాల ఇరిగేషన్ మంత్రుల సమావేశం

• వాటర్ విజన్-2047 పేరుతో రాష్ట్రాల రెండో ఇరిగేషన్ మంత్రుల సమావేశం. • రాజస్దాన్ లోని ఉదయ్ పూర్ లో నిర్వహిస్తున్న కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ. •...

Read moreDetails

Vallabhaneni Vamsi :రోజుకో కొత్త మలుపు..!

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ అరెస్ట్ వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వంశీ ప్రధాన నిందితుడిగా...

Read moreDetails
  • Trending
  • Comments
  • Latest

Recent News