Andhra Pradesh

Get the latest Andhra Pradesh news on politics, events, and developments. Stay informed with new7Telugu's comprehensive coverage.

Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.

YS Sharmila: చాలా బాధ పడ్డా.. వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు!

వైఎస్ జగన్ క్రెడిబులిటి సున్నా అంటూ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ మాటలు దెయ్యాలు వేదాలు వర్ణించినట్లు ఉందంటూ విమర్శలు గుప్పించారు. విజయసాయి రెడ్డి...

Read moreDetails

విధ్వంసానికి జగన్ నిర్వ‌చ‌నం చెప్పడమా! -నిమ్మల

*విధ్వంస కారుడే జగన్ విధ్వంసానికి నిర్వ‌చ‌నం చెప్ప‌డం ఈ శ‌తాబ్ద‌పు విడ్డూరం-మంత్రి నిమ్మల రామానాయుడు విధ్వంస కారుడు జగన్ విధ్వంసం గురించి వివరించడం ఈ శ‌తాబ్ద‌పు విడ్డూరం...

Read moreDetails

వైసిపి తీర్థం పుచ్చుకున్న మాజీ మంత్రి సాకే శైలజనాథ్.

  👉తాడేపల్లి లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసం వద్ద మాజీ మంత్రి మాజీ పిసిసి అధ్యక్షుడు సాకే శైలజనాథ్. మాజీ తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, బండ్లపల్లి...

Read moreDetails

ఐదేళ్ల పాలనలో హంద్రీనీవా ప్రాజెక్టుకు ఒక రూపాయి జగన్ ఖర్చు పెట్టలేదు. మంత్రి నిమ్మల రామానాయుడు

హంద్రీనీవా ప్రాజెక్టు పనుల పురోగతి పై సంబంధిత ప్రాంతాల మంత్రులు , ఎమ్మెల్యేల తో విజయవాడ ఇరిగేషన్ క్యాంపు కార్యాలయంలో మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష. హాజరైన...

Read moreDetails

నామినేటెడ్ పదవుల్లో బీసీలకు రిజర్వేషన్లు.. ఏపీ కేబినెట్ ఆమోదం..!

ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్ పదవుల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. నామినేటెడ్ పదవుల్లో వెనుకబడిన తరగతుల (బీసీ) వారికి 34 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి...

Read moreDetails

వైసీపీలోకి సాకే రాక‌.. ముహూర్తం ఖరారు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవలి రోజుల్లో కొత్త అభివృద్ధులు జరుగుతున్నాయి. ఎస్సీ నాయ‌కుడు.. సాకే శైల‌జానాథ్‌. రేపు (శుక్రవారం) వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ కాంగ్రెస్ పార్టీ...

Read moreDetails

AP Liqour Scam:ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. మద్యం కుంభకోణంపై సిట్ ఏర్పాటు..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యపు అక్రమ వ్యాపారం మరియు దానితో సంబంధించిన అవకతవలపై సీరియస్‌గా చర్యలు తీసుకోవడానికి ప్రత్యేక తనిఖీ టీమ్ (SIT) ఏర్పాటు చేసింది. ఈ SIT...

Read moreDetails

“అనంత” హార్టీ కల్చరల్ కాంక్లేవ్ ప్రారంభం… పలు కంపెనీలు ఒప్పందం!

*"ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఇండియా"గా అనంతను తయారు చేయడమే లక్ష్యం* - *: బ్రాండ్ అనంతపురం సృష్టించేందుకు కృషి చేయాలి* - *: అనంత ఉద్యాన సమ్మేళనంలో...

Read moreDetails

Nara Lokesh :డేటా చౌర్యం నిరూపిస్తే రూ.10 కోట్లు ఇస్తానన్న నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో టెక్నాలజీని వాడుకుని పాలనలో అనేక మార్పులు తీసుకొస్తున్నామన్నారు. ఇటీవల ప్రారంభించిన వాట్సాప్‌ పాలన ద్వారా డేటా...

Read moreDetails

Polavaram :పోలవరంపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం

పోలవరం ఎత్తు తగ్గించారంటూ వైసీపీ రెండు రోజులుగా గగ్గోలు పెడుతోంది. మీడియా..సోషల్ మీడియాతో పాటు పార్లమెంట్ మిథున్ రెడ్డి, సుబ్బారెడ్డి వంటి వారు కూడా మాట్లాడారు. దీనికి...

Read moreDetails
  • Trending
  • Comments
  • Latest

Recent News