Big Story

Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.

Game Changer: ఓటీటీలోకి వ‌చ్చేస్తోన్న ‘గేమ్ ఛేంజ‌ర్‌’

గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శంక‌ర్‌ కాంబినేష‌న్ లో వ‌చ్చిన మూవీ 'గేమ్ ఛేంజ‌ర్‌'. ఈ సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 10న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన...

Read moreDetails

అమెరికాతో భారత్ వాణిజ్యమెంత?

అమెరికాకు అతిపెద్ద ఎగుమతిదారుల్లో భారత్ ఒకటి. 2023-24లో అమెరికాకు 77.5 బిలియన్ డాలర్ల (సుమారు 6,74,391 కోట్ల రూపాయలు) విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేసింది. అదే సమయంలో,...

Read moreDetails

Tirumala: తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు!

తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు జరుగుతున్నాయి. సూర్యప్రభ వాహనంపై మలయప్ప స్వామి ఊరేగింపు కన్నుల పండువగా సాగింది. తిరుమలలో జరిగే ఉత్సవాల్లో ఎంతో ప్రాధాన్యత ఉన్న రథసప్తమికి...

Read moreDetails

Union Budget 2025 : భారత ఆర్థిక వ్యవస్థకు ఈ బడ్జెట్ ఒక గేమ్-ఛేంజర్ MEIL డైరెక్టర్ సుధారెడ్డి రియాక్షన్

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు సమర్పించిన కేంద్ర బడ్జెట్ 2025, పరోపకారి మరియు వ్యాపార నాయకురాలు సుధా రెడ్డితో సహా పరిశ్రమల ప్రముఖుల నుండి విస్తృత...

Read moreDetails

Bullet rail :హైదరాబాద్-ముంబై మధ్య హైస్పీడ్ రైలు కారిడార్

హైదరాబాద్ వాసులు బుల్లెట్ రైలు ఎక్కే రోజులు ఎంతో దూరంలో లేవు. దేశంలోని ప్రధాన నగరాలను బుల్లెట్ రైలుతో అనుసంధానించే భారీ ప్రాజెక్టులో మరో కీలక అడుగు...

Read moreDetails

గోమాత‌పై కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల్లో అవ‌గాహాన పెంపొందిస్తోంది మంత్రి నిమ్మ‌ల రామానాయుడు.

గోమాతను రక్షించడం సనాతన ధర్మంలో ఒక ముఖ్యమైన అంశంగా పరిగణించబడుతుంది. ఈ సందర్భంగా, రాష్ట్ర జల వనరుల శాఖామంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు గోమాతను పూజించడం, రక్షించడం,...

Read moreDetails

Manchu Mohan Babu Vs Manoj : తారాస్థాయికి చేరిన మంచు ఫ్యామిలీ వివాదం..

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ సంఘటన మంచు మనోజ్ మరియు మోహన్ బాబు మధ్య ఆస్తి వివాదాలను మరింత సంక్లిష్టంగా మార్చింది. ఈ సందర్భంగా,...

Read moreDetails

Begging: భిక్షాటన నేరం.. ఎక్కడంటే?

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో భిక్షాటన మరియు దానధర్మాలు చేయడం త్వరలో నేరంగా పరిగణించబడుతుంది . భోపాల్ కలెక్టర్ కౌశలేంద్ర విక్రమ్ సింగ్ ఈ విషయంలో ఉత్తర్వులు జారీ...

Read moreDetails

RaghuRamakrishnamRaju : నా పోరాటం ఆగదు.. వారిని వదలను..!

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి తన మనోభావాలు చెప్పాలని ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు అన్నారు. ప్రతిపక్ష హోదా స్పీకర్, సీఎం...

Read moreDetails

Recent News