Big Story

Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.

 New Delhi: ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట.. 18 మంది ప్రయాణికులు మృతి

న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌లో నిన్న రాత్రి భారీ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 18 మంది చనిపోయారు. మృతుల్లో పది మంది మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మరో...

Read moreDetails

Megha Engineering :ఈ-మెయిల్ లో అక్షరం మార్పు..రూ.5 కోట్ల 47 లక్షలు మోసం!

మేఘా ఇంజనీరింగ్ కంపెనీ గురించి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశం మొత్తం చాలా గొప్పగా చెప్పుకుంటారు. కొన్నివేలకోట్ల రూపాయల కాంట్రాక్టులు చేస్తూంటారు.కొన్ని వందల కోట్లు రాజకీయపార్టీలకు విరాళాలిస్తూంటారు....

Read moreDetails

Jayalalithaa Assets: తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఆస్తులు ప్రభుత్వానికి అప్పగింత

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులు జప్తు చేయబడ్డాయి. ఈ ఆస్తులు ఇప్పటి వరకు బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో భద్రపరచబడ్డాయి....

Read moreDetails

Manchu Vishnu : మరోసారి తండ్రికి ఎదురుతిరిగిన మనోజ్..

మోహన్ బాబు బౌన్సర్లు తాజాగా ఎఫ్ 5 అనే రెస్టారెంట్‌పై దాడిచేశారని ఆరోపించారు మంచు మనోజ్. తాజాగా ఆయన బౌన్సర్లు ఈ రెస్టారెంట్‌పై దాడి చేశారంటూ దానిని...

Read moreDetails

Upasana :వాలెంటైన్స్ డే రోజు ఉపాసన షాకింగ్ పోస్ట్

మెగా వారి ఇంటి కోడలు ఉపాసన సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. వ్యాపారవేత్తగా, తల్లిగా, భార్యగా ఎంతో బిజీగా ఉన్నా ఉపాసన రెగ్యులర్‌గా సోషల్‌ మీడియా...

Read moreDetails

Ramrajyam Raghav Reddy: అర్చకులు రంగరాజన్‌పై దాడి కేసు..వెలుగులోకి సంచలన విషయాలు..!

చిలుకూరు ఆలయ పూజారి రంగరాజన్‌పై దాడి చేసిన 'రామరాజ్యం' రాఘవ రెడ్డి గురించి సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ''తెలుగు రాష్ట్రాల్లో పూజారుల నుంచి తమ రామరాజ్యానికి...

Read moreDetails

india vs england : భారత్ అదుర్స్

ఇంగ్లండ్ తో మూడు వన్డేల సిరీస్ ను టీమిండియా 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన చివరి వన్డేలో టీమిండియా...

Read moreDetails

Kamal Haasan: రాజ్యసభకు కమల్‌ హాసన్‌..?

మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్‌ను తమిళనాడులోని అధికార డీఎంకే పార్టీ రాజ్యసభకు పంపించనున్నట్లు సమాచారం. డీఎంకే ఆయనను...

Read moreDetails

Maha Kumbh traffic jam: ప్రపంచంలోనే అతి పెద్ద ట్రాఫిక్ జామ్..!

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా భక్తులతో కిక్కిరిసిపోవడంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరించేందుకు లక్షలాది భక్తులు తరలివచ్చారు. ఈ పెరిగిన రద్దీ...

Read moreDetails

Andhra Pradesh :మద్యం ప్ర‌యుల‌కు షాక్

ఆంధ్రప్రదేశ్ స‌ర్కార్ మద్యం ప్ర‌యుల‌కు షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో మద్యం ధరలను 15 శాతం పెంచాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. ఇక నుంచి ఇండియన్ మేడ్, ఫారిన్...

Read moreDetails
  • Trending
  • Comments
  • Latest

Recent News