National

Get the latest national news and updates from India. Stay informed with new7Telugu's comprehensive coverage.

Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.

BJP: ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి 20 రాష్ట్రాల సీఎంలు!

ఎల్లుండి ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార మహోత్సవానికి 20 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులు, 50 మందికి పైగా సినీ, పారిశ్రామిక ప్రముఖులు, విదేశీ రాయబారులు, కేంద్ర...

Read moreDetails

 New Delhi Railway Station :తొక్కిసలాట ఎందుకు జరిగింది?

న్యూదిల్లీ రైల్వే స్టేషన్‌లో శనివారం రాత్రి(ఫిబ్రవరి 15) జరిగిన తొక్కిసలాట ఘటనలో 18 మంది మరణించారు. చాలా మంది గాయపడ్డారు. మరణించిన 18మంది పేర్లను అధికారులు వెల్లడించారు....

Read moreDetails

 New Delhi: ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట.. 18 మంది ప్రయాణికులు మృతి

న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌లో నిన్న రాత్రి భారీ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 18 మంది చనిపోయారు. మృతుల్లో పది మంది మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మరో...

Read moreDetails

Jayalalithaa Assets: తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఆస్తులు ప్రభుత్వానికి అప్పగింత

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులు జప్తు చేయబడ్డాయి. ఈ ఆస్తులు ఇప్పటి వరకు బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో భద్రపరచబడ్డాయి....

Read moreDetails

Kamal Haasan: రాజ్యసభకు కమల్‌ హాసన్‌..?

మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్‌ను తమిళనాడులోని అధికార డీఎంకే పార్టీ రాజ్యసభకు పంపించనున్నట్లు సమాచారం. డీఎంకే ఆయనను...

Read moreDetails

Maha Kumbh traffic jam: ప్రపంచంలోనే అతి పెద్ద ట్రాఫిక్ జామ్..!

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా భక్తులతో కిక్కిరిసిపోవడంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరించేందుకు లక్షలాది భక్తులు తరలివచ్చారు. ఈ పెరిగిన రద్దీ...

Read moreDetails

 Supreme Court of India: సుప్రీం సంచలన తీర్పు!

బస్సు ఢీకొన్న ప్రమాదంలో మృతి చెందిన అమెరికాలో ఉద్యోగం చేస్తున్న మహిళ కుటుంబానికి రూ.9,64,52,220 పరిహా రాన్ని ఏపీఎస్ఆర్టీసీ చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదే శించింది. ఈ మేరకు...

Read moreDetails

Modi :క్రికెటర్స్ పై మోదీ ప్రశంసలు

పరీక్షలకు హాజరవ్వబోయే విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపేందుకు ప్రతిఏటా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పరీక్షా పే చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారన్న సంగతి తెలిసిందే. అలా ఈ సారి...

Read moreDetails

Droupadi Murmu :త్రివేణి సంగమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పుణ్యస్నానం

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా ప్రసిద్ధిచెందిన మహా కుంభమేళాకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెళ్లారు. త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం ఆచరించి, గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు....

Read moreDetails

Delhi Election Results: 26 ఏళ్ల తరువాత ఢిల్లీలో బీజేపీ విజయం..!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం కమలనాథులు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లి అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ఢిల్లీ అసెంబ్లీ...

Read moreDetails

Recent News