Tag: #AndhraPradesh

Ycp: వైసీపీ కీలక నిర్ణయం..?

ఓడిపోయిన పార్టీని గాడిలో పెట్టాలని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ 2024 ఎన్నికల్లో ఘోర ఓటమితో పార్టీ మొత్తం ...

Read moreDetails

Raj Kasireddy: ఏపీ సిట్‌ పోలీసులు అదుపులో రాజ్‌ కసిరెడ్డి అరెస్ట్

ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్‌ కసిరెడ్డి (కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి)ని ఏపీ సిట్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోవా నుంచి ఇండిగో విమానంలో శంషాబాద్‌ ...

Read moreDetails

Chandrababu Naidu: విజనరీ లీడర్‌

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. రాజకీయ నాయకుడిగా, విజనరీ లీడర్‌గా ఆయన ప్రస్థానం, అమరావతి నిర్మాణ లక్ష్యం, ...

Read moreDetails

Amaravati Capital: సంచ‌ల‌న దిశ‌గా అడుగులు

అమ‌రావ‌తి రాజ‌ధాని విష‌యంలో విమ‌ర్శ‌కుల నోళ్ల‌కు తాళం వేసేలా చంద్ర‌బాబు ప్ర‌భుత్వం సంచ‌ల‌న దిశ‌గా అడుగులు వేసింది. ప్ర‌భుత్వం ఒక నిర్ణ‌యం తీసుకుంటే.. అమ‌లు చేసేందుకు కొంత ...

Read moreDetails

Gold: 18 కిలోల బంగారు ఆభరణాలను పట్టుకున్న పోలీసులు

కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో అక్రమంగా తరలిస్తున్న సుమారు 18 కిలోల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆభరణాల విలువ దాదాపు రూ.15 కోట్లకుపైగా ఉంటుందని ...

Read moreDetails

AP GOVT: నిరుద్యోగులకు గుడ్ న్యూస్

నిరుద్యోగ ఉపాధ్యాయులకు ఏపీ ప్రభుత్వం(AP Government) గుడ్ న్యూస్ చెప్పింది. ప్రత్యేక ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించి ప్రభుత్వం(AP Government) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో 2,260 ...

Read moreDetails

IPS Officers: ప్రజల మనసు గెలిచారా..?

విరమణ పొందిన ఉద్యోగులు లేదా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న ప్రభుత్వ అధికారి రాజకీయాల్లోకి వస్తే… అది పెద్ద వార్త అవుతోంది. ముఖ్యంగా IAS, IPS హోదా నుంచి ...

Read moreDetails

Venkaiah Naidu: పరోక్షంగా జగన్‌పై ధ్వజం!

బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు మరోసారి తన ప్రత్యేక శైలిలో సెటైర్లు వేసారు. తిరుపతిలో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన… ...

Read moreDetails

Andhra Pradesh: పీ 4 పథకం ఓ గేమ్‌ చేంజర్‌

పేదరికం లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను మార్చేందుకు పీ4 అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు తెలుగు సంవత్సరాది అయిన ఉగాదినాడు అమరావతిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.పీ4 ‘‘ఓ గేమ్ ...

Read moreDetails

Minister Nadendla Manohar: మే నెల నుంచి స్మార్ట్‌ రేషన్‌కార్డులు

  కొత్త రేషన్ కార్డులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 30వ తేదీతో ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే కొత్త రేషన్ ...

Read moreDetails
Page 1 of 5 1 2 5

Recent News