Tag: #AndhraPradesh

Pawankalyan : “రాష్ట్రానికి చంద్రబాబు మరో 15 ఏళ్లు సీఎం కావాలి”

రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు మరో 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. శాసనసభ్యుల క్రీడా పోటీల ముగింపు వేడుకల్లో ఆయన ...

Read moreDetails

AP Assambly :హంద్రీనీవా పై మాకు చిత్తశుద్ధి ఉంది -శాసన మండలిలో మంత్రి నిమ్మల.

• రాయలసీమ అభివృద్ధి వైసీపీకి ఇష్టం లేదు. • అభివృద్ధి జరిగితే అవినీతిని ప్రశ్నిస్తారని వారికి భయం. • అన్ని ప్రాజెక్టులకు అడ్డు తగిలేది అందుకే.. హంద్రీనీవా ...

Read moreDetails

బుడమేరు ముంపు శాశ్వత పరిష్కారానికి ప్రత్యేక ప్రణాళిక- అసెంబ్లీలో మంత్రి నిమ్మల

బుడమేరు ముంపు సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తుందని జలవనరు ల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం అసెంబ్లీలో ప్రకటించారు. సభ్యులు బుడమేరుపై ...

Read moreDetails

Ap:మంత్రి వర్గంలో మార్పులు నాగబాబు కేబినెట్ బెర్త్ ఖరారు

Nagababu: జనసేన (Jansen party) పార్టీ కోసం ఎంతగానో కష్టపడుతూ పార్టీ విజయం అందుకోవడానికి తన తమ్ముడి విజయానికి ఎంతగానో దోహదం చేసిన నాగబాబు ఎట్టకేలకు మంత్రి ...

Read moreDetails

పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణంతో పాటు, నిర్వాసితుల‌కు స‌మ ప్రాధాన్యం.శాస‌న‌మండ‌లి లో మంత్రి నిమ్మ‌ల

• ఫేజ్-1లో నిర్వాసితుల‌కు 2026 జూన్ కు ఇళ్ళు పూర్తి చేస్తాం. • ప్రాజెక్టు పూర్త‌య్యేనాటికి ఫేజ్-2 నిర్వాసితుల‌కు కూడా ఇళ్ళు నిర్మిస్తాం. - శాస‌న‌మండ‌లిలో జ‌ల‌వ‌న‌రుల ...

Read moreDetails

Cable Bridge:తెలుగు రాష్ట్రాల మధ్య మరో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు అందుబాటులోకి

తెలుగు రాష్ట్రాల( Telugu States) మధ్య మరో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు అందుబాటులోకి రానుంది. కృష్ణానది పై కేబుల్ బ్రిడ్జి( cable Bridge) నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ...

Read moreDetails

2027 డిసెంబర్ నాటికిపోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతాం… మంత్రి నిమ్మల రామానాయుడు

• అడ్వాన్స్ నిధులతో శ‌ర‌వేగంగా పోలవరం పనులు • 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతాం... నిమ్మల పునరుద్ఘాట • కేంద్ర సహకారానికి కృతజ్ఞతలు- ...

Read moreDetails

Amaravati:మూడేళ్ల‌లో రాజ‌ధాని నిర్మాణం పూర్తి : మంత్రి నారాయణ

రాజ‌ధాని నిర్మాణానికి దాదాపు రూ.64వేల కోట్లు ఖర్చవుతుందని మంత్రి నారాయణ ఏపీ అసెంబ్లీలో ప్రకటించారు. రాజధాని నిర్మాణం కోసం బ‌హుళ ప‌క్ష ఏజెన్సీలు, భూములు అమ్మ‌డం,లీజుల ద్వారా ...

Read moreDetails

Amaravati: వారికి బిగ్ షాక్..!

అమరావతిలో సంస్థలకు భూ కేటాయింపులపై పాత పాలసీనే కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది మంత్రుల కమిటీ. అమరావతిపై ఆసక్తి ఉన్న ప్రతీ ఒక్కరికి కేటాయింపులు ఉంటాయని క్లారిటీ ఇచ్చింది. ...

Read moreDetails

Varma : పిఠాపురంలో పొలిటికల్ హీట్

పిఠాపురం వర్మకు పదవి రాకుండా కుట్రలే చేయలేదన్నారు ఏపీ మంత్రి నాదెండ్ల. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు అంటే పవన్ కళ్యాణ్ వల్లనేననంటూ బాంబ్‌ పేల్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ...

Read moreDetails
Page 3 of 5 1 2 3 4 5

Recent News