Tag: #crimenews

ATP:చైన్ స్నాచింగ్‌కు చెక్: అనంతపురంలో నలుగురు నిందితుల అరెస్టు”

అనంతపురం : *రూ. 32.40 లక్షలు విలువచేసే 36 తులాల బంగారు నగలు, 3 బైకులు స్వాధీనం* 💥 *చైన్ స్నాచర్ల ముఠాల పట్టివేత... నలుగురు అంతర్ ...

Read moreDetails

Ameenpur Child Murder Case: ప్రియుడి కోసమే ముగ్గురు పిల్లలను చంపేసిన కసాయి తల్లి!

భర్త, ముగ్గురు పిల్లలతో ఆమె సంసారం సాఫీగా సాగిపోతోంది. అదే సమయంలో ఆమెకు తన చిన్న నాటి స్నేహితుడు కలిశాడు. ఇదే ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. ...

Read moreDetails

Bengaluru : బెంగళూరులో దారుణం. భార్యను ముక్కలు చేసి సూట్‌కేస్‌లో!

బెంగళూరులో 36 ఏళ్ల టెక్కీ తన భార్యను దారుణంగా హత్య చేసి, మృతదేహాన్ని సూట్‌కేసులో కుక్కి పుణేకు పారిపోయాడు. అక్కడ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ సంఘటన బెంగళూరులోని ...

Read moreDetails

 Accident : మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలోని బద్నావర్-ఉజ్జయిని హైవేపై గ్యాస్ ట్యాంకర్, రెండు నాలుగు చక్రాల వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. బుధవారం ...

Read moreDetails

Pakistan Train Hijack : 13 మంది ఉగ్రవాదులు మృతి.. 80 మంది బందీలు విముక్తి

పాకిస్తాన్‌లో ప్యాసింజర్ రైలు హైజాకింగ్‌కు గురైంది. బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(బిఎల్‌ఎ) అనే వేర్పాటు వాదులు 500 మంది ప్రయాణికులతో వెళుతున్న క్వెట్టా -పెషావర్ జాఫర్ ఎక్స్ ప్రెస్ ...

Read moreDetails

ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు

తెలుగు రాష్ట్రాల్లో ఏడేళ్ల కిందట తీవ్ర సంచలనం రేపింది ప్రణయ్ హత్య కేసు. అప్పటివరకు ఇలాంటి ఉదంతాలు జరిగినట్లు ఎక్కడా వెలుగులోకి రాలేదు. వచ్చినా అవేమంత సంచలనం ...

Read moreDetails

 Hyderabad : అమెరికన్లే లక్ష్యంగా సైబర్ మోసాలు.. ఎక్కడంటే?

హైదరాబాద్ నగరంలోని హైటెక్ సిటీలో నకిలీ కాల్ సెంటర్ ఏర్పాటు చేసి విదేశీయులను మోసం చేస్తున్న ముఠాను సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేశారు. గుజరాత్ ...

Read moreDetails

మలక్ పేట్ లో శిరీష మృతి కేసులో సంచలన విషయాలు..!

మలక్ పేట్ లో శిరీష మృతి కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. శిరీషను ఆడపడుచు చంపిందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీంతో పాటు ఈ హత్య ...

Read moreDetails
Page 1 of 2 1 2

Recent News