Tag: #Tdp

PawanKalyan : ఇదే ఆయ‌న వెంట మ‌మ్మ‌ల్ని న‌డిపించింది`

జ‌న‌సేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆదివారం రాత్రి రాజ‌ధాని అమ రావ‌తిలోని వెల‌గ‌పూడిలో జ‌రిగిన పీ-4 ప్రారంభ ...

Read moreDetails

MEIL :చంద్రబాబు విజన్‌ చాలా గొప్పది.. మేఘా కృష్ణారెడ్డి

సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) విజన్‌ చాలా గొప్పదని ప్రముఖ వ్యాపార వేత్త మేఘా కృష్ణారెడ్డి(Businessperson Megha Krishna Reddy) అన్నారు. వెలగపూడిలో పీ4 కార్యక్రమం(P4 ...

Read moreDetails

CM Chandrababu: 2027 నాటికి పోలవరం పూర్తి

2026 చివరి కల్లా పోలవరం ముంపు బాధితులకు పునరావాసం పూర్తి చేసిన తర్వాత ప్రాజెక్టులో నీళ్లు నింపుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. పరిహారం చెల్లింపు విషయంలో అధికారులకు ...

Read moreDetails

Vallabhaneni Vamsi Case : గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో కీలక మలుపు

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఇప్పుడు కేసులు ఒక్కటొక్కటిగా చుట్టుముట్టిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే కిడ్నాప్, బెదిరింపు కేసులో వంశీ అరెస్టయ్యారు. తాజాగా గన్నవరం టీడీపీ ...

Read moreDetails

Kadapa Ycp : జగన్ ‘గడప’పై టీడీపీ..!

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయం మరోసారి ఊహించని మలుపులు తీసుకుంటోంది. జగన్ సొంతగడ్డ కడపలో తాజా రాజకీయ పరిణామాలు మరోసారి రాజకీయ విశ్లేషకుల దృష్టిని ఆకర్షించాయి. ఇప్పటివరకు కడప అంటే ...

Read moreDetails

బుడమేరు ముంపు శాశ్వత పరిష్కారానికి ప్రత్యేక ప్రణాళిక- అసెంబ్లీలో మంత్రి నిమ్మల

బుడమేరు ముంపు సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తుందని జలవనరు ల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం అసెంబ్లీలో ప్రకటించారు. సభ్యులు బుడమేరుపై ...

Read moreDetails

పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణంతో పాటు, నిర్వాసితుల‌కు స‌మ ప్రాధాన్యం.శాస‌న‌మండ‌లి లో మంత్రి నిమ్మ‌ల

• ఫేజ్-1లో నిర్వాసితుల‌కు 2026 జూన్ కు ఇళ్ళు పూర్తి చేస్తాం. • ప్రాజెక్టు పూర్త‌య్యేనాటికి ఫేజ్-2 నిర్వాసితుల‌కు కూడా ఇళ్ళు నిర్మిస్తాం. - శాస‌న‌మండ‌లిలో జ‌ల‌వ‌న‌రుల ...

Read moreDetails

Cm Chandra Babu : అనూహ్య నిర్ణయం..!!

ముఖ్యమంత్రి చంద్రబాబు స్పీడ్ పెంచారు. కూటమి ప్రభుత్వం తొమ్మిది నెలల పాలన పూర్తి కావటంతో .. కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. పాలనా పరంగా గేర్ ...

Read moreDetails

Vijayasai Reddy : ఆహా రాజా! ఓహో రాజా! అంటే కుదరదు

విజయ్ సాయి రెడ్డి వైసీపీ నుంచి పూర్తిగా తప్పుకున్నారు అయితే ఈయన జగన్మోహన్ రెడ్డిని వదిలి బయటకు రావడానికి ప్రధాన కారణం ఆయన చుట్టూ మోహరించి ఉన్నటువంటి ...

Read moreDetails

బెయిల్ రాకపోతే ఆత్మహత్యే శరణ్యమంటూన్న పోసాని కృష్ణ మురళి

సినీనటుడు, వైసీపీ నేత పోసాని క్రిష్ణమురళిలో ధైర్యం సడలిపోయింది. నెల రోజులకు పైగా రాష్ట్రంలోని జైలు యాత్ర చేస్తున్న ఆయన బెదిరిపోయారు. 70 ఏళ్ల వయసులో అనారోగ్యంతో ...

Read moreDetails
Page 2 of 3 1 2 3

Recent News