Tag: #TeluguNews

Pakistan Train Hijack : 13 మంది ఉగ్రవాదులు మృతి.. 80 మంది బందీలు విముక్తి

పాకిస్తాన్‌లో ప్యాసింజర్ రైలు హైజాకింగ్‌కు గురైంది. బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(బిఎల్‌ఎ) అనే వేర్పాటు వాదులు 500 మంది ప్రయాణికులతో వెళుతున్న క్వెట్టా -పెషావర్ జాఫర్ ఎక్స్ ప్రెస్ ...

Read moreDetails

హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారి ఆరు లేన్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి

న్యూఢిల్లీలో కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ ,రామ్మోహన్ నాయుడుని కలిసిన మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న పలు జాతీయ రహదారుల మంజూరీ, ...

Read moreDetails

హాట్ టాపిక్ గా మారుతున్న హుక్ స్టెప్పులు..!

ఇటీవల కాలంలో సినిమా పాటల హుక్ స్టెప్పులు కేవలం డ్యాన్స్ మూమెంట్స్‌కు పరిమితం కాకుండా, కాంట్రవర్సీలతో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. హుక్ స్టెప్పుల పేరుతో హీరోలు, ...

Read moreDetails

SLBC : ఎస్‌‌ఎల్‌బీసీ సొరంగ ప్రమాదంలో ఇప్పటి వరకూ ఏం జరిగింది..?

''టన్నెల్‌లో మనుషుల జాడ ఇంకా కనిపించలేదు, నిన్న గుర్తించినది ఎక్విప్‌మెంట్ మాత్రమే. అవసరమైతే రోబోలతో రెస్క్యూ ఆపరేషన్‌ను వేగవంతం చేస్తాం.'' ''పదేళ్లుగా ఎస్‌ఎల్‌బీసీ పనులు మధ్యలో ఆగిపోవడం ...

Read moreDetails

Maha Kumba Mela: ఎన్ని కోట్ల మంది స్నానాలు చేశారు.. ఎంత ఆదాయం వచ్చింది.. వివరాలు ఇవే!

మహా కుంభమేళా విజయవంతంగా ముగిసింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో దాదాపు 45 రోజుల పాటు మహా కుంభమేళా జరిగింది. ఫిబ్రవరి 26న మహా శివరాత్రితో కుంభమేళా గ్రాండ్‌గా ముగిసింది.కోట్లాది ...

Read moreDetails

SS Rajmouli | వివాదంలో జక్కన్న..!

తెలుగు జాతి ఖ్యాతిని ప్ర‌పంచ‌స్థాయికి చాటిచెప్పిన‌ ద‌ర్శ‌క‌దిగ్గ‌జం రాజ‌మౌళి చిక్కుల్లో ప‌డ్డారు. రాజ‌మౌళి స్నేహితుడు యు. శ్రీనివాసరావు ఆయ‌న‌పై తాజాగా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశాడు. రాజమౌళి టార్చర్ ...

Read moreDetails

KANNAPPA :ప్రభాస్ కొత్త మాస్ పోస్టర్

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పలు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాల్లో తాను హీరోగా మాత్రమే కాకుండా గెస్ట్ పాత్రలో ...

Read moreDetails

Janasena : సినీ నిర్మాత బన్నీ వాసుకు కీలకపదవి

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం మార్చి 14న జరగనున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ వేడుక ప్రత్యేకంగా జరగబోతున్నది, ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి ...

Read moreDetails

హైదరాబాద్ మెట్రో ఫేజ్‌-II కు అనుమ‌తి ఇవ్వండి మోదీకి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విన‌తి

* ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగాన్ని మంజూరు చేయండి.. * మూసీ పున‌రుజ్జీవ‌న ప్రాజెక్ట్ కు నిధులు ఇవ్వండి.. * రీజిన‌ల్ రింగ్ రైల్‌... డ్రైపోర్ట్‌లు మంజూరు చేయండి ...

Read moreDetails

అన్నమయ్య జిల్లాలో ఏనుగుల బీభత్సం.. ముగ్గురు మృతి

అన్నమయ్య జిల్లాలో ఏనుగుల బీభత్సంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, పలువురు మంత్రులు స్పందించారు. గుండాలకోన అటవీ ప్రాంతంలో ఏనుగులు దాడి చేసి ...

Read moreDetails
Page 1 of 2 1 2
  • Trending
  • Comments
  • Latest

Recent News